మైసూరు పట్టు
From Wikipedia, the free encyclopedia
మైసూరు పట్టు అనేది భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న 14000 మెట్రిక్ టన్నుల మల్బరీ పట్టులో కర్ణాటక రాష్ట్రం ఉత్తత్తి చెస్తున్న పట్టు 9000 మెట్రిక్ టన్నులు. అనగా భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న మల్బరీ పట్టులో సుమారు 70 శాతం కర్ణాటక రాష్ట్రం నుండి ఉత్పత్తి అవుతుంది. ఈ పట్టు ముఖ్యంగా మైసూరు జిల్లాలో ఉత్పత్తి అవుతుంది. కనుక ఈ ప్రాంత పట్టును మైసూరు పట్టు అంటారు.
త్వరిత వాస్తవాలు ఈ వ్యాసంభౌగోళిక గుర్తింపు (GI) జాబితాలో భాగం, మైసూరు పట్టు ...
ఈ వ్యాసం భౌగోళిక గుర్తింపు (GI) జాబితాలో భాగం | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
మూసివేయి