విక్రమార్క చరిత్ర
From Wikipedia, the free encyclopedia
తెలుగుసాహిత్యంలో వెలువడిన ముఖ్యమైన కథాకావ్యాలలో క్రీ. శ. 15 వ శతాబ్దానికి చెందిన విక్రమార్క చరిత్ర ఒకటి. దీనిని జక్కన కవి (క్రీ. శ. 1380-1440) రచించాడు. 8 అశ్వాసాలు గల ఈ తెలుగు కథాకావ్యంలో విక్రమార్కుడనే పౌరాణిక రాజు చేసిన అద్భుత సాహస కృత్యాలను వర్ణించే కథలున్నాయి.[1]