కొమరం భీం ప్రాజెక్ట్
From Wikipedia, the free encyclopedia
కొమరం భీం ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రం లోని ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం అడ గ్రామం వద్ద నిర్మించిన ప్రాజెక్ట్.[2][3] హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడైన కొమురం భీమ్ (అక్టోబర్ 22, 1901 - అక్టోబర్ 27, 1940) పేరును ఈ ప్రాజెక్టుకు పెట్టడం జరిగింది.
త్వరిత వాస్తవాలు కొమరం భీం ప్రాజెక్ట్, అధికార నామం ...
కొమరం భీం ప్రాజెక్ట్ | |
---|---|
అధికార నామం | కొమరం భీం ప్రాజెక్ట్ Sri Komaram Bheem Project |
ప్రదేశం | అడ గ్రామం, ఆసిఫాబాద్ మండలం, ఆదిలాబాద్ జిల్లా |
అక్షాంశ,రేఖాంశాలు | 19°26′0″N 79°13′26″E |
ప్రారంభ తేదీ | నవంబర్ 19, 2011[1] |
నిర్మాణ వ్యయం | 1.85 లక్షల కోట్లు |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
నిర్మించిన జలవనరు | పెద్దవాగు నది |
Height | 18 మీటర్లు (59 అడుగులు) |
పొడవు | 1,012 మీటర్లు (3,320 అడుగులు) |
జలాశయం | |
సృష్టించేది | కొమరం భీం జలాశయం |
మూసివేయి