భారతదేశ రాజకీయ పార్టీ From Wikipedia, the free encyclopedia
శిరోమణి అకాలీ దళ్ అనేది పంజాబ్కు చెందిన సిక్కు సాంప్రదాయవాద పార్టీ. ఇదే పేరుతో పంజాబ్ లో చాలా పార్టీలున్నాయి కానీ ప్రధాన ఎన్నికల సంఘం గుర్తించింది ఈ పేరుతో గుర్తించింది మాత్రం సుఖబీర్ సింగ్ బాదల్ స్థాపించిన పార్టీ. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీలను ఈ పార్టీయే నియంత్రిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఒక సిక్కు పార్టీగా గుర్తింపు సాధించింది కూడా ఈ పార్టీనే. ఈ పార్టీ ముఖ్యోద్దేశ్యం సిక్కుల సమస్యలకు రాజకీయ గొంతుకనివ్వడం. రాజకీయాలు, మతం ఒకదానితో ఒకటి పెనవేసుకున్నవని ఈ పార్టీ భావిస్తుంది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
శిరోమణి అకాలీ దళ్ | |
---|---|
స్థాపన తేదీ | డిసెంబరు 14, 1920 |
ప్రధాన కార్యాలయం | బ్లాకు #6, మధ్య మార్గ్ సెక్టారు 28, చండీఘర్ |
విద్యార్థి విభాగం | స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా[1] (SOI)[2] |
యువత విభాగం | యూత్ అకాలీ దళ్ |
రాజకీయ విధానం | సిక్కు మతం [3] పంజాబ్ జాతీయవాదం[4] |
రాజకీయ వర్ణపటం | సాంప్రదాయ వాదం[5] |
రంగు(లు) | కాషాయం |
ECI Status | రాష్ట్ర పార్టీ[6] |
కూటమి | జాతీయ ప్రజాస్వామ్య కూటమి |
లోక్సభ స్థానాలు | 4 / 545
|
రాజ్యసభ స్థానాలు | 3 / 245
|
శాసన సభలో స్థానాలు | 60 / 117 (పంజాబ్)
1 / 90 (హర్యానా)
|
Election symbol | |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.