హుమాయూన్
మొఘల్ చక్రవర్తి, బాబర్ కుమారుడు / From Wikipedia, the free encyclopedia
నాసిరుద్దీన్ ముహమ్మద్ హుమాయాన్ ( అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖాన్ అల్-ముకర్రమ్, జామ్-ఇ-సల్తనత్-ఎ-హఖీఖి వ మజాజి, సయ్యద్ అల్-సలాతీన్, అబుల్ ముజఫ్ఫర్ నాసిర్ ఉద్దీన్ ముహమ్మద్ హుమాయూన్ పాద్షాహ్ గాజి, జియాఉల్లాహ్) (పర్షియన్ : نصيرالدين همايون) (మార్చి 6 1508 – ఫిబ్రవరి 22 1556), మొఘల్ సామ్రాజ్యపు రెండవ చక్రవర్తి. ఇతను ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర భారత ప్రాంతాలను పాలించాడు. 1530–1540, తిరిగి 1555–1556 వరకూ పరిపాలించాడు. ఇతడి తండ్రి బాబరు. కుమారుడు అక్బర్.
Birth name: | నసీరుద్దీన్ హుమాయూన్. |
Family name: | తైమూరిద్ |
Title: | మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తి |
Birth: | మార్చి 6, 1508 |
Place of birth: | కాబూల్ |
Death: | 1556 ఫిబ్రవరి 22(1556-02-22) (వయసు 47) |
Place of death: | ఢిల్లీ |
Burial: | హుమాయూన్ సమాధి |
Succeeded by: | అక్బర్ |
Marriage: |
హమీదా బాను బేగం |
సంతానం: |
అక్బర్, కుమారుడు |