టి. త్రివిక్రమరావు
From Wikipedia, the free encyclopedia
Remove ads
టి. త్రివిక్రమరావు ఒక సినీ నిర్మాత.[2] ఈయన ఎన్. టి. ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి మొదలైన ప్రముఖ హీరోలతో జస్టిస్ చౌదరి, దొంగ, గూఢచారి నెం.1, ఘరానా దొంగ, బొబ్బిలి సింహం లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ ఈయన స్థాపించిన సినీ నిర్మాణ సంస్థ. హిందీలో కూడా జితేంద్ర హీరోగా పలు సినిమాలు నిర్మించాడు.[3]
Remove ads
జీవితం
త్రివిక్రమ రావు శ్రీకాకుళం జిల్లా, పాలకొండలో జన్మించాడు.[1] ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు.
సినిమా
ఆయన మొదటి సినిమా పొట్టేలు పున్నమ్మ.[1] దర్శకుడు పూరీ జగన్నాథ్ను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది ఈయనే.[1]
మరణం
త్రివిక్రమ రావు 2008 డిసెంబరు 3 న గుండెపోటుతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించాడు.[1]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads