1వ లోక్‌సభ

భారత పార్లమెంట్ దిగువసభ From Wikipedia, the free encyclopedia

1వ లోక్‌సభ
Remove ads

భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత 1952 ఏప్రిల్ 17 న మొదటి లోక్‌సభ ఏర్పాటు చేయబడింది.1వ లోక్‌సభ పూర్తి ఐదేళ్ల పదవీకాలం కొనసాగింది 1957 ఏప్రిల్ 4న రద్దు చేయబడింది. ఈ లోక్‌సభ మొదటి సమావేశం 1952 మే 13 న ప్రారంభమైంది. లోక్‌సభ స్థానాలు మొత్తం 489.అప్పటికి అర్హత కలిగిన ఓటర్లు 17.3 కోట్లు. భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్.సి) 364 సీట్లను గెలుచుకుంది. వారి తర్వాత ఇండిపెండెంట్లు మొత్తం 37 సీట్లను గెలుచుకున్నారు. భారత కమ్యూనిష్ఠ్ పార్టీ (సిపిఐ) 16 స్థానాలు, సోషలిస్ట్ పార్టీ (ఇండియా) 12 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ మొత్తం ఓట్లలో 45% ఓట్లను పొందింది. మొత్తం 479 స్థానాలలో పోటీ చేయగా, వాటిలో 364 స్థానాలను (76%) గెలుపొందింది. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 93 ప్రకారం, లోక్‌సభలో ఎన్నుకోబడిన, ఎన్నుకోబడని అధికారులు ఉంటారు. ఎన్నికైన సభ్యులు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అయితే ఎన్నికకాని సభ్యులు సచివాలయ సిబ్బంది ఉంటారు.[1]

త్వరిత వాస్తవాలు మొదటి లోక్‌సభ, అవలోకనం ...
Remove ads

లోక్‌సభ అధికారులు

ఈ దిగువ వివరాలు 1వ లోక్‌సభ అధికారులు, ఇతర ముఖ్యమైన సభ్యులు.[2][3]

మరింత సమాచారం వ.సంఖ్య, స్థానం ...

గమనిక:* (అధికారికంగా ప్రకటించబడలేదు) పార్లమెంట్ చట్టంలో ప్రతిపక్ష నాయకుల జీతం, అలవెన్సుల తర్వాత 1977లో మాత్రమే ప్రతిపక్ష నాయకుడి స్థానం గుర్తింపు పొందింది.[4]

Remove ads

సభ్యులు

భారత ఎన్నికల సంఘం [5] ప్రచురించిన భారత పార్లమెంట్ సభ్యుల జాబితా వివరాలు:[6]

1వ లోక్‌సభలో గెలుపొందిన రాజకీయ పార్టీల సభ్యులు సంఖ్యా వివరాలు.

మరింత సమాచారం వ.సంఖ్య, పార్టీ పేరు ...

మొదటి లోక్‌సభ సభ్యుల గ్రూప్ చిత్రం

Thumb
మొడటి లోక్‌సభ సభ్యులు, 1956 సెప్టెంబరు 4
Remove ads

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads