హుజూర్నగర్ పురపాలకసంఘం
From Wikipedia, the free encyclopedia
Remove ads
హుజూర్నగర్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] హుజూర్నగర్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం నల్గొండ లోక్సభ నియోజకవర్గం లోని హుజూర్నగర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
Remove ads
చరిత్ర
మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న హుజూర్నగర్, 2013లో పురపాలక సంఘంగా ఏర్పడింది.
భౌగోళికం
హుజూర్నగర్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 16.900°N 79.874°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 188 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం మంది కాగా, అందులో మంది పురుషులు, మంది మహిళలు ఉన్నారు. గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డుగా విభజించబడింది.
పౌర పరిపాలన
పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 28 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం అర్చన రవి చైర్పర్సన్గా, జక్కుల నాగేశ్వరరావు వైస్ చైర్పర్సన్గా ఎన్నికైనారు.[3] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[4]
వార్డు కౌన్సిలర్లు
- కొమ్ము శ్రీను
- జక్కుల శంబయ్య
- కోతి సంపత్ రెడ్డి
- వి. నాగేశ్వరరావు
- దొంగరి మంగమ్మ
- మల్కలపల్లి రాంగోపి
- వేముల వరలక్ష్మి
- చిలకబత్తిని సౌజన్య
- బొల్లెద్ధు ధనమ్మ
- గుండా ఫిణి కుమారి
- కస్తాల శ్రవణ్
- వెలిదండ సరితారెడ్డి
- టి. రాజానాయక్
- వడ్లాణపు త్రివేణి
- కెఎల్ఎన్ రావు
- కారింగుల విజయ
- జక్కుల నాగేశ్వరరావు (వైస్ చైర్పర్సన్)
- కుంట ఉపేంద్ర
- అట్లూరి మంజుల
- దొంతగగాని పద్మ
- వీర్లపాటి గాయిత్రి
- అమరబోయిన సతీష్
- జక్కుల వీరయ్య
- గుంజ భవాని
- మహ్మాద్ ఆస్మా
- గెల్లి అర్చన రవి (చైర్పర్సన్)
- యరగాని గురవయ్య
- ఎ. గంగరాజు
Remove ads
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads