అంగర సూర్యారావు
From Wikipedia, the free encyclopedia
అంగర సూర్యారావు (జూలై 4, 1927 - జనవరి 13, 2017) ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. ఆయన రాసిన "చంద్రసేన" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందినది. 'సమగ్ర విశాఖ నగర చరిత్ర' రచయితగా ఆయన ఈ తరానికి పరిచయం.[1][2] ఆయన సామాజిక పరిస్థితుల ఆధారంగా రాసిన రచయిత.[3]
This article's tone or style may not reflect the encyclopedic tone used on Wikipedia. (డిసెంబరు 2023) |
త్వరిత వాస్తవాలు అంగర సూర్యారావు, జననం ...
అంగర సూర్యారావు | |
---|---|
జననం | సూర్యారావు జూలై 4, 1927 మండపేట, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
మరణం | జనవరి 13, 2017 విశాఖపట్నం |
ప్రసిద్ధి | తెలుగు నాటక రచయిత, చరిత్రకారుడు. |
తర్వాత వారు | అంగర కృష్ణారావు, అంగర వెంకటేశ్వరరావు |
భార్య / భర్త | పద్మావతి |
తండ్రి | నాగన్న |
తల్లి | వీరమ్మ |
మూసివేయి