కాకాని వెంకటరత్నం
From Wikipedia, the free encyclopedia
కాకాని వెంకటరత్నం (1900 - 1972) స్వాతంత్ర్య పోరాట సమరయోధుడు.ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యునిగా, మంత్రిగా పనిచేసారు, 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో కీలక నాయకుడిగా పనిచేస్తూ అసువులు బాసారు. తుదిశ్వాస వరకూ జై ఆంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు.[1] ఉక్కు కాకానిగా పేరొందారు.