చక్రవర్తి రాజగోపాలాచారి
తెలుగు రచయిత / From Wikipedia, the free encyclopedia
రాజాజీగా పేరొందిన చక్రవర్తి రాజగోపాలాచారి (డిసెంబరు 10, 1878 - డిసెంబరు 25, 1972) (Chakravarthi Rajagopalachari) స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు మొదటి, చివరి గవర్నర్ జనరల్. అతను సంయుక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1937లో పనిచేశాడు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను పొందిన తొలివ్యక్తులలో ఒకడు (1954లో). రాజాజీ తమిళనాడు రాష్ట్రములోని సేలం జిల్లా, తోరపల్లి గ్రామంలో 1878, డిసెంబరు 10న జన్మించాడు.
త్వరిత వాస్తవాలు చక్రవర్తి రాజగోపాలాచారి, జననం ...
చక్రవర్తి రాజగోపాలాచారి | |
---|---|
జననం | డిసెంబరు 10, 1878 |
మరణం | డిసెంబరు 25, 1972 (వయసు: 94) |
ఇతర పేర్లు | రాజాజీ, సి.ఆర్. |
వృత్తి | న్యాయవాది, రచయిత |
మతం | హిందూ |
మూసివేయి