దూసి ధర్మారావు
From Wikipedia, the free encyclopedia
దూసి ధర్మారావు తెలుగు కవి, సాహితీకారుడు, రచయిత, గీత రచయిత, సంఘ సేవకుడు . ఇన్కం టాక్స్ కన్వీనర్ గా ఉన్న అతను శ్రీకాకుళం నాగరికత, శ్రీకాకుళం ప్రముఖులు, పర్యావరణము, విద్య ప్రాధాన్యం తదితరాల మేళవింపుతో ఎన్నో పాటలు సుమారు 200 పైగా వ్రాసాడు. అతనను అర్థ శతాబ్దానికి పైగా ఉత్తర కోస్తా సాంస్కృతిక చరిత్రలో అలుపు లేని కృషి చేసాడు.[1]