ద్వారపూడి రైల్వే స్టేషను
From Wikipedia, the free encyclopedia
ద్వారపూడి రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్, కోనసీమ జిల్లా, ద్వారపూడి లోని ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లో ఉంది, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ విజయవాడ రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది. ఈ స్టేషన్లో ప్రతిరోజు 34 రైళ్లు నిలుస్తాయి. ఇది దేశంలో 692 వ రద్దీగా ఉండే స్టేషను.[2]
త్వరిత వాస్తవాలు ద్వారపూడి రైల్వే స్టేషను, సాధారణ సమాచారం ...
ద్వారపూడి రైల్వే స్టేషను | |
---|---|
ఎక్స్ప్రెస్ / ప్యాసింజర్ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | ద్వారపూడి , కోనసీమ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
Coordinates | 16°55′40″N 81°55′15″E |
Elevation | 18 m (59 ft)[1] |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 2 |
పట్టాలు | 5 బ్రాడ్గేజ్ |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | DWP |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
డివిజన్లు | విజయవాడ |
విద్యుత్ లైను | 25 kV AC 50 Hz OHLE |
మూస:Infobox station/services | |
మూస:Infobox station/services | |
మూస:Infobox station/services |
మూసివేయి