నేషనల్ పీపుల్స్ పార్టీ
From Wikipedia, the free encyclopedia
నేషనల్ పీపుల్స్ పార్టీ భారత రాష్ట్రమైన మేఘాలయలో పనిచేస్తున్న రాష్ట్ర స్థాయి పార్టీ. ఈ పార్టీ పి. ఎ సంగ్మా జూలై 2012లో ప్రారంభించాడు. ఈశాన్య రాష్ట్రాల నుంచి జాతీయ పార్టీ హోదా సాధించిన తొలి పార్టీగా ఇది గుర్తింపు సాధించింది.[1]