బొడ్డేపల్లి రాజగోపాలరావు
From Wikipedia, the free encyclopedia
బొడ్డేపల్లి రాజగోపాలరావు (1923 - ఫిబ్రవరి 22, 1992 ప్రముఖ రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. వీరు శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుండి 1952 - 1984 మధ్య కాలంలో ఆరు సార్లు భారత పార్లమెంటుకు ఎన్నికయ్యారు.[1]
త్వరిత వాస్తవాలు తరువాత, నియోజకవర్గం ...
బొడ్డేపల్లి రాజగోపాలరావు | |||
భారతదేశ పార్లమెంటు సభ్యులు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1952-57, 1957-62, 1962-67 | |||
తరువాత | ఎన్.జి.రంగా | ||
---|---|---|---|
నియోజకవర్గం | శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1971-77, 1977-80, 1980-84 | |||
ముందు | ఎన్.జి.రంగా | ||
తరువాత | హనుమంతు అప్పయ్యదొర | ||
నియోజకవర్గం | శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1923-03-12)1923 మార్చి 12 అక్కులపేట,ఆమదాలవలస మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ | ||
మరణం | 1992 ఫిబ్రవరి 22(1992-02-22) (వయసు 68) అక్కులపేట,ఆమదాలవలస మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | సీతమ్మ | ||
సంతానం | ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె | ||
నివాసం | ఆమదాలవలస | ||
మతం | హిందూ మతము | ||
వెబ్సైటు |
మూసివేయి