భారత ప్రధాన న్యాయమూర్తుల జాబితా
From Wikipedia, the free encyclopedia
భారత ప్రధాన న్యాయస్థానాన్ని సుప్రీం కోర్టుగా పిలుస్తారు. 1950 జనవరి 26 న భారతదేశం రిపబ్లిక్ గా అవతరింది. ఇప్పటివరకు 47 మంది భారతదేశం ప్రధాన న్యాయమూర్తులుగా (సిజెఐ) (చీఫ్ జస్టిస్) పనిచేశారు.[1] సుప్రీం కోర్టులో పనిచేసిన ప్రధాన న్యాయమూర్తులు వారి జాబితా క్రింద పొందు పరచడమైంది.
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రథమం (సిజెఐ) గా హీరాలాల్ జెకిసుందాస్ కనియా ఎన్నికైనారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వై.వి. చంద్రచూడ్ దీర్ఘకాలం (1978 ఫిబ్రవరి 22 నుండి 1985 జూలై 1 వరకు) పనిచేశారు. 2021 ఏప్రిల్ 24 వ తేదీన 48వ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ (జ. 1957 ఆగస్టు 27) నియమితుడైనాడు.