మెట్ల సత్యనారాయణ రావు
From Wikipedia, the free encyclopedia
మెట్ల సత్యనారాయణ రావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి [1] ఇటీవలే జాతీయ పార్టీగా అవతరించిన తెలుగుదేశం కమిటీలను ప్రకటించినప్పుడు ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు.
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత వివరాలు, జననం ...
మెట్ల సత్యనారాయణ రావు | |||
తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు | |||
వ్యక్తిగత వివరాలు |
|||
---|---|---|---|
జననం | (1942-01-04)1942 జనవరి 4 అల్లవరం మండలం కొమరగిరిపట్నం, తూర్పుగోదావరి జిల్లా | ||
మరణం | 2015 డిసెంబరు 25(2015-12-25) (వయసు 73) హైదరాబాదులోని నిమ్స్ | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
మతం | హిందూ |
మూసివేయి