లీలా సేథ్
leila seth / From Wikipedia, the free encyclopedia
లీలా సేథ్ (20 అక్టోబరు 1930 – 5 మే 2017) ఢిల్లీ హైకోర్టు కు మొదటి మహిళా న్యాయమూర్తి. ఆమె 1991 ఆగస్టు 5న రాష్ట్ర హైకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టింది. [1]
త్వరిత వాస్తవాలు గౌరవ న్యాయమూర్తిలీలా సేథ్, 8వ ప్రథాన న్యాయమూర్తి హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ...
గౌరవ న్యాయమూర్తి లీలా సేథ్ | |
---|---|
8వ ప్రథాన న్యాయమూర్తి హిమాచల్ప్రదేశ్ హైకోర్టు | |
In office 5 ఆగస్టు 1991 – 20 అక్టోబరు 1992 | |
అంతకు ముందు వారు | పి.సి.బి.మీనన్ |
తరువాత వారు | శశికాంత్ సేథ్ |
న్యాయమూర్తి, ఢిల్లీ హైకోర్టు | |
In office 25 జూలై 1978 – 4 ఆగస్టు 1991 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1930-10-20)1930 అక్టోబరు 20 లక్నో, బ్రిటిష్ ఇండియా. |
మరణం | 2017 మే 5(2017-05-05) (వయసు 86) నోయిడా, భారతదేశం |
జాతీయత | భారతీయులు |
జీవిత భాగస్వామి | ప్రేమ్ నాథ్ సేథ్ |
సంతానం | 3; విక్రం సేథ్ తో సహా |
కళాశాల | లండన్ |
నైపుణ్యం | న్యాయమూర్తి |
మూసివేయి