షేక్ నాజర్
From Wikipedia, the free encyclopedia
బుర్రకథా పితామహుడుగా పేరొందిన షేక్ నాజర్ (1920 ఫిబ్రవరి 5, - (1997 ఫిబ్రవరి 22 ) బుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత, గాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత.[1]
త్వరిత వాస్తవాలు షేక్ నాజర్, జననం ...
షేక్ నాజర్ | |
---|---|
జననం | షేక్ నాజర్ (1920-02-05)1920 ఫిబ్రవరి 5 పొన్నెకల్లు, గుంటూరు జిల్లా |
మరణం | 1997 ఫిబ్రవరి 22(1997-02-22) (వయసు 77) |
వృత్తి | బుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత, గాయకుడు |
తల్లిదండ్రులు |
|
మూసివేయి