సువర్ణముఖి (చిత్తూరు జిల్లా)
From Wikipedia, the free encyclopedia
సువర్ణముఖి (స్వర్ణముఖి, మొగిలేరు) నది దక్షిణ భారతదేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రవహించే ప్రముఖ నది. తిరుపతి-చంద్రగిరి మధ్య తొండవాడ సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం. ప్రముఖ శైవ క్షేత్రమయిన శ్రీకాళహస్తి ఈ నది ఒడ్డున నెలకొని ఉంది. సాధారణంగా అక్టోబరు నుంచి డిసెంబరు దాకా ప్రవహిస్తుంది. ఈ నదికి ఉపనదులైన భీమ, కల్యాణి నదులలో సంగమించి, తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో విలీనం అవుతుంది.
ఈ వ్యాసం రాయలసీమ నది గురించి. ఉత్తరాంధ్ర నది కొరకు, సువర్ణముఖి, నాగావళి చూడండి.
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |