స్మార్ట్ సిటీస్ మిషన్
From Wikipedia, the free encyclopedia
భారతదేశంలో స్మార్ట్ సిటీస్ మిషన్(National Smart Cities Mission) 2015 వ సంవత్సరంలో ప్రారంభించారు. దీనిని ప్రారంభించదానికి ముఖ్య కారణం విద్యుత్, నీరు, రవాణా, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను, సేవలను ప్రజలకు అందించడానికి, పరిపాలనను, ప్రజల జీవన ప్రమాణాలు సుస్థిరమైన వాతావరణాన్ని, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి,నియంత్రించడానికి , అమలు చేయడానికి వీలుగా సాంకేతిక ప్రణాళికలను రూపొందించారు. సమర్థవంతమైన మౌలిక సదుపాయాల వ్యవస్థ, సమర్థవంతమైన పంపిణీ స్మార్ట్ సిటీ మిషన్ ప్రాథమిక సూత్రం. ఇటీవలి సంవత్సరాలలో సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో జరుగుతన్న పురోగతితో, పట్టణ నిర్వహణ దాదాపు అన్ని శాఖలను ఏకీకృతం, సమన్వ్యం చేయడం, వీటిలో పరిపాలనను పౌరులకు స్నేహపూర్వక, జవాబుదారీ, పారదర్శక, తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా చేస్తుంది[1].
త్వరిత వాస్తవాలు స్మార్ట్ సిటీస్ మిషన్, దేశం ...
స్మార్ట్ సిటీస్ మిషన్ | |
---|---|
దస్త్రం:Smart City Mission (also referred to as the 'Smart Cities Mission') logo.jpg | |
దేశం | భారతదేశం |
ప్రధానమంత్రి(లు) | నరేంద్ర మోడీ |
మంత్రిత్వ శాఖ | పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ |
ప్రధాన వ్యక్తులు | హర్దీప్ సింగ్ పూరి, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కునాల్ కుమార్ (మిషన్ డైరెక్టర్)[2] |
ప్రారంభం | మూస:ప్రారంభ తేదీ |
నిధులు | ₹2,03,979 crore (US$26 billion)[3] |
మూసివేయి