రామచంద్ర రాయలు
From Wikipedia, the free encyclopedia
రామచంద్ర రాయలు (1367-1422 CE) సంగమ వంశానికి చెందిన విజయనగర సామ్రాజ్య పాలకుడు.
మరింత సమాచారం విజయ నగర రాజులు ...
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
మూసివేయి
అతను మొదటి దేవ రాయలు కుమారుడు. అతని తండ్రి మరణానంతరం 1422లో విజయనగర సింహాసనం అధిష్ఠించాడు. కానీ నాలుగునెలలు మాత్రమే పరిపాలన చేసాడు, తరువాత ఇతని తమ్ముడు విజయ రాయలు ఇతనిని తొలిగించి సింహాసనం అధిష్ఠించాడు. ఇతని తండ్రి దేవరాయల పాలనాకాలంలో ఉదయగిరి ప్రాంతానికి అధిపతిగా ఉన్నాడని కనిగిరి తాలూకా దాదిరెడ్డిపల్లెలోని 1416వ సంవత్సరపు శాసనం వల్ల తెలుస్తుంది[1].[2]