మోహన్ యాదవ్
ప్రస్తుత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి / From Wikipedia, the free encyclopedia
మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 డిసెంబరు 11న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం ప్రకటించింది.[1]
త్వరిత వాస్తవాలు గవర్నరు, డిప్యూటీ ...
మోహన్ యాదవ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 12 డిసెంబర్ 2023 | |||
గవర్నరు | మంగూభాయ్ సి. పటేల్ | ||
---|---|---|---|
డిప్యూటీ | * రాజేంద్ర శుక్లా | ||
ముందు | శివరాజ్ సింగ్ చౌహాన్ | ||
ఉన్నత విద్యాశాఖ మంత్రి | |||
పదవీ కాలం 2 జులై 2020 – 11 డిసెంబర్ 2023 | |||
ముందు | జితు పట్వారీ | ||
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 8 డిసెంబర్ 2013 | |||
ముందు | శివనారాయణ జాగీర్దార్ | ||
నియోజకవర్గం | ఉజ్జయిని దక్షిణ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1965-03-25) 1965 మార్చి 25 (వయసు 59) ఉజ్జయిని, మధ్యప్రదేశ్, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సీమా యాదవ్ | ||
సంతానం | 3 | ||
పూర్వ విద్యార్థి | విక్రమ్ యూనివర్సిటీ | ||
వృత్తి | రాజకీయవేత్త, వ్యాపారవేత్త, న్యాయవాది | ||
మూలం | https://mpvidhansabha.nic.in/15thvs/2019_217.pdf |
మూసివేయి