శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
Remove ads
రంగారెడ్డి జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం రెండు మండలాలు పూర్తిగాను, కూకట్పల్లిలోని కొన్ని వార్డులు ఈ నియోజకవర్గంలో భాగమైనాయి.[1]
ఈ నియోజకవర్గంలోని మండలాలు
- శేరిలింగంపల్లి
- బాలానగర్
- కూకట్పల్లిలోని 4 వార్డులు
నియోజకవర్గపు గణాంకాలు
ఎన్నికైన శాసనసభ్యులు
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎం.బీంరావు పోటీ చేస్తున్నాడు.[5]
ఇవి కూడా చూడండి
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads