కేశరి నాథ్ త్రిపాఠి
From Wikipedia, the free encyclopedia
కేశరి నాథ్ త్రిపాఠి (జననం 1934 నవంబరు 10) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 జూలై నుండి జూలై 2019 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేశాడు. కేశరి నాథ్ త్రిపాఠి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి మూడుసార్లు ఉత్తర ప్రదేశ్ శాసనసభ స్పీకర్గా . భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ డివిజన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్గా, బీహార్, [1] మేఘాలయ, మిజోరాం, త్రిపుర[2] రాష్ట్రాలకు స్వల్పకాలిక గవర్నర్గా అదనపు బాధ్యతలను నిర్వహించాడు.
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
కేశరి నాథ్ త్రిపాఠి | |||
పదవీ కాలం 24 జులై 2014 – 29 జులై 2019 | |||
ముందు | డి.వై. పాటిల్ (అదనపు భాద్యత) | ||
---|---|---|---|
తరువాత | జగదీప్ ధన్కర్ | ||
బీహార్ గవర్నర్ (అదనపు భాద్యత) | |||
పదవీ కాలం 20 జూన్ 2017 – 29 సెప్టెంబర్ 2017 | |||
ముందు | రామ్నాథ్ కోవింద్ | ||
తరువాత | సత్య పాల్ మాలిక్ | ||
పదవీ కాలం 27 నవంబర్ 2014 – 15 ఆగష్టు 2015 | |||
ముందు | డి.వై. పాటిల్ | ||
తరువాత | రామ్నాథ్ కోవింద్ | ||
మిజోరాం గవర్నర్
(అదనపు భాద్యత) | |||
పదవీ కాలం 4 ఏప్రిల్ 2015 – 25 మే 2015 | |||
ముందు | అజిజ్ క్కురేషి | ||
తరువాత | నిర్భయ్ శర్మ | ||
14వ మేఘాలయ గవర్నర్ | |||
పదవీ కాలం 6 జనవరి 2015 – 19 మే 2015 | |||
ముందు | క్రిషన్ కాంత్ పాల్ | ||
తరువాత | వి. షణ్ముగనాథన్ | ||
ఉత్తరప్రదేశ్ శాసనసభ స్పీకర్ | |||
పదవీ కాలం 1991-1993 | |||
ముందు | హరి కృష్ణ శ్రీవాస్తవ | ||
తరువాత | ధనిరాం వర్మ | ||
పదవీ కాలం 1997-2004 | |||
ముందు | బర్ఖు రామ్ వర్మ | ||
తరువాత | వకార్ అహ్మద్ షా | ||
నియోజకవర్గం | అలాహాబాద్ సౌత్ | ||
ఉత్తర ప్రదేశ్ ఆర్ధిక మంత్రి | |||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1934-11-10) 1934 నవంబరు 10 (వయసు 89) అలాహాబాద్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం) | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సుధా త్రిపాఠి | ||
సంతానం | 3 |
మూసివేయి