గుంటూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతంలో ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం గుంటూరు. రాష్ట్ర రాజధాని అమరావతి. విద్యా కేంద్రంగా అనాది నుండి పేరు పొందింది. పొగాకు, మిరప జిల్లా ప్రధాన వ్యవసాయ ఎగుమతులు. 2022 లో జిల్లాల మార్పులలో భాగంగా, ఈ జిల్లాలోని భూభాగాలను కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లాలలో కలిపారు.Map
త్వరిత వాస్తవాలు గుంటూరు జిల్లా, దేశం ...
గుంటూరు జిల్లా | |
---|---|
Coordinates: 16.3°N 80.45°E / 16.3; 80.45 | |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ప్రాంతం | కోస్తా |
ముఖ్యపట్టణం | గుంటూరు |
Area | |
• Total | 2,443 km2 (943 sq mi) |
Population (2011)[1] | |
• Total | 20,91,000 |
• Density | 860/km2 (2,200/sq mi) |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | 0863 |
Website | https://www.guntur.ap.gov.in/ |
మూసివేయి