పల్నాడు జిల్లా
ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా / From Wikipedia, the free encyclopedia
పల్నాడు జిల్లా, 2022 ఏప్రిల్ 4న నరసరావుపేట కేంద్రంగా ఏర్పడింది.[2] ఇది గతంలో గుంటూరు జిల్లాలో భాగంగా వుండేది. పల్నాడు ప్రాంతమంతా చాలవరకు దీనిలో ఉంది. జిల్లాలో నాగార్జునసాగర్ ఆనకట్ట, అమరావతి స్తూపం, కోటప్ప కొండ, ఎత్తిపోతల జలపాతం, కపోతేశ్వరస్వామి దేవాలయం (చేజర్ల), కొండవీడు కోట ప్రముఖ పర్యాటక ఆకర్షణలు.
త్వరిత వాస్తవాలు పల్నాడు జిల్లా, రాష్ట్రం ...
పల్నాడు జిల్లా | |
---|---|
జిల్లా | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
మండలాలు | 28 |
జిల్లా కేంద్రం | నరసరావుపేట |
Government | |
• జిల్లా కలెక్టర్ | శివశంకర్ లోతేటి (కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్) |
• ఎస్.పి | వై. రవిశంకర రెడ్డి |
• లోక్సభ నియోజకవర్గం | నరసరావుపేట |
• పార్లమెంట్ సభ్యుడు | లావు శ్రీకృష్ణ దేవరాయలు |
• శాసనసభ | 07 |
Area | |
• మొత్తం | 7,298 km2 (2,818 sq mi) |
Population (2011)[1] | |
• మొత్తం | 20,41,723 |
• Density | 280/km2 (720/sq mi) |
Time zone | UTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం (IST)) |
మూసివేయి