చిన్మయ మిషన్
From Wikipedia, the free encyclopedia
చిన్మయ మిషన్ అనేది ఒక హిందూ ఆధ్యాత్మిక సంస్థ. ఇది వేదాంతాలను, ఉపనిషత్లు , భగవద్గీతను, తనను తాను తెలుసుకోవడాలను ముందుకు తీసుకువెళ్తుంది. వేదాంత గురువు అయిన స్వామి చిన్మయనంద సరస్వతి 1953 లో చిన్మయ మిషన్ను స్థాపించారు.[2] చిన్మయ మిషన్ కు 1994-2017 వరకు స్వామి తేజోమయానంద అధ్యక్షుడుగా ఉన్నారు.
త్వరిత వాస్తవాలు రకం, స్థాపించిన తేదీ ...
చిన్మయ మిషన్ | |
రకం | ఆధ్యాత్మిక సంస్థ[1] |
---|---|
స్థాపించిన తేదీ | 1951 |
స్థాపకులు | స్వామి చిన్మయానంద సరస్వతి |
ప్రధాన కార్యాలయం |
|
సేవా పరిధి | ప్రపంచ వ్యాప్తంగా |
ఆదర్శ వాక్యం | ఎక్కువ సమయంలో ఎక్కువ మందికి ఎక్కువ సంతోషాన్ని ఇవ్వడం |
మూసివేయి