స్వామి తేజోమయానంద
భారతీయ ఆధ్యాత్మిక గురువు / From Wikipedia, the free encyclopedia
స్వామి తేజోమయానంద సరస్వతి 1950 జూన్ 30 న జన్మించారు. ఈయనని గురూజీ అని కూడా పిలుస్తారు. అసలు పేరు సుధాకర్ కైతవాడే, భారత ఆధ్యాత్మిక గురువు. చిన్మయ మిషన్ కు 1994-2017 వరకు ఈయనే అధ్యక్షుడు, ఆ తర్వాత 2017 లో స్వామి స్వరూపానంద అధ్యక్షుడయ్యారు.[1]