టిప్పు సుల్తాన్
మైసూరు సామ్రాజ్య పాలకుడు / From Wikipedia, the free encyclopedia
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు Tipu Sultan ಟಿಪ್ಪು ಸುಲ್ತಾನ್ ٹیپو سلطان, సుల్తాన్ of మైసూరు ...
Tipu Sultan ಟಿಪ್ಪು ಸುಲ್ತಾನ್ ٹیپو سلطان | |||||
---|---|---|---|---|---|
పాదుషా నసీబ్ అద్-దౌలా ఫతెహ్ అలీ ఖాన్ బహాదుర్ | |||||
సుల్తాన్ of మైసూరు | |||||
Reign | 29 December 1750 – 4 May 1799 | ||||
Coronation | 29 Decem ber 1750 | ||||
Predecessor | హైదర్ అలీ | ||||
Successor | Krishnaraja Wodeyar III | ||||
జననం | (1750-12-10)1750 డిసెంబరు 10 [1] దేవనహళ్లి, Bangalore, కర్నాటక | ||||
మరణం | 1799 మే 4(1799-05-04) (వయసు 48) శ్రీరంగపట్నం, కర్ణాటక | ||||
Burial | శ్రీరంగపట్న , కర్నాటక 12°24′36″N 76°42′50″E | ||||
| |||||
House | Kingdom of Mysore | ||||
తండ్రి | హైదర్ అలీ | ||||
తల్లి | ఫాతిమా ఫఖ్రున్నిసా | ||||
మతం | ఇస్లాం |
మూసివేయి
- టిప్పూ సుల్తాన్ (పూర్తి పేరు సుల్తాన్ ఫతే అలి టిప్పు - سلطان فتح علی ٹیپو ), మైసూరు పులిగా ప్రశిద్ది గాంచినవాడు.
- ఇతడి జీవిత కాలం (1750 నవంబరు 20, దేవనహళ్ళి – 1799 మే 4, శ్రీరంగపట్నం), హైదర్ అలీ అతని రెండవ భార్య ఫాతిమా(ఫక్రున్నీసా)ల ప్రథమ సంతానం.
- టిప్పుకి మంచి కవిగా పేరు వుండేది
- . ఫ్రెంచ్ వారి కోరికపై మైసూరులో మొట్టమొదటి చర్చి నిర్మించాడు. అతడికి భాషపై మంచి పట్టు ఉండేది.[2]
- 1782 లో జరిగిన రెండవ మైసూరు యుద్ధంలో తండ్రికి కుడిభుజంగా ఉండి బ్రిటీషువారినీ ఓడించాడు. తండ్రి హైదర్ అలీ అదే సంవత్సరంలో మరణించాడు.
- చివరికి రెండో మైసూరు యుద్ధం మంగళూరు ఒప్పందముతో ముగిసి 1799 వరకు టిప్పుసుల్తాన్ మైసూరు సంస్థానమునకు ప్రభువుగా కొనసాగినాడు.
- ఈ మైసూరు రాజ్యానికి సల్తనత్ ఎ ఖుదాదాద్ అని పేరు.
- మూడవ మైసూరు యుద్ధం, నాలుగవ మైసూరు యుద్ధంలో బ్రిటీషు వారి చేతిలో ఓడిపోయాడు.కారణం బ్రిటీష్ వారికి మరాఠా, గోల్కొండ నిజాం జత కట్టారు టిప్పు సుల్తాన్ ఫ్రెంచ్ వారి అరా కొరా సాయంతో పోరాడారు.