శ్రీరంగపట్నం
ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, కోరుకొండ మండల గ్రామం / From Wikipedia, the free encyclopedia
శ్రీరంగపట్నం, తూర్పు గోదావరి జిల్లా, కోరుకొండ మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 533 289.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.171627°N 81.831551°E /, రాష్ట్రం ...
శ్రీరంగపట్నం | |
— రెవెన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 17.171627°N 81.831551°E / 17.171627; 81.831551 | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండలం | కోరుకొండ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 8,374 |
- పురుషులు | 4,130 |
- స్త్రీలు | 4,244 |
- గృహాల సంఖ్య | 2,498 |
పిన్ కోడ్ | 533 289 |
ఎస్.టి.డి కోడ్ |
మూసివేయి
ఇది మండల కేంద్రమైన కోరుకొండ నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజమహేంద్రవరం నుండి 24 కి. మీ. దూరంలోనూ ఉంది. ఈ గ్రామం కొరుకొండ మండలంలో అతి పెద్ద గ్రామం ప్రధాన వృత్తి వ్యవసాయం. ఈ గ్రామం 2001-2006సం.లో బాగా అభివృద్ధి చెందింది అని చెప్పవచ్చు. ఇక్కడ గవర కులస్తులు అధికం.