మచిలీపట్నం
ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా నగరం, జిల్లా కేంద్రం / From Wikipedia, the free encyclopedia
మచిలీపట్నం (బందరు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన తీర నగరం, జిల్లా కేంద్రం. ఇక్కడ 350 పడవల సామర్ధ్యం గల సన్నకారు చేపల రేవు ఉంది. ఈ పట్టణం కలంకారీ అద్దకం పనికి (కూరగాయల నుండి తీసిన రంగుల), తివాచీలకు, బందరు లడ్డులకు ప్రసిద్ధి.[1][2][3] ఇక్కడి తీరప్రాంతం తరచు తుఫాను, వరదల బారిన పడుతుంటుంది. బియ్యం, నూనె గింజలు, బంగారపు పూత నగలు, వైజ్ఞానిక పరికరాలు ఇక్కడి ప్రధాన ఉత్పత్తులు.
త్వరిత వాస్తవాలు మచిలీపట్నం మాసులిపట్టణం, మాసుల, బందర్, దేశం ...
మచిలీపట్నం
మాసులిపట్టణం, మాసుల, బందర్ | |
---|---|
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
స్థాపన | 14వ శతాబ్దం |
Government | |
• Type | మేయర్ |
• Body | మచిలీపట్నం నగరపాలక సంస్థ |
• శాసనసభ సభ్యుడు | పేర్ని వెంకటరామయ్య (నాని) ([వైఎస్సార్సీపీ]) |
• రెవెన్యూ డివిజనల్ అధికారి | యన్. యస్. కె. ఖాజావలి |
Area | |
• Total | 26.67 km2 (10.30 sq mi) |
Elevation | 14 మీ (46 అ.) |
Population (2011) | |
• Total | 1,69,892 |
• Density | 6,875/km2 (17,810/sq mi) |
భాష | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ | 521 xxx |
ప్రాంతీయ ఫోన్కోడ్ | 91-8672 |
Vehicle registration | AP-16 |
మూసివేయి