శ్రీనగర్ జిల్లా
జమ్మూ అండ్ కాశ్మీర్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
శ్రీనగర్ జిల్లా, జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని 20 జిల్లాలలో ఇది ఒకటి. జమ్మూ కాశ్మీరు రాష్ట్రానికి వేసవికాలపు రాజధాని. ఇది కాశ్మీరు లోయలో, జీలం నది ఒడ్డున ఉంది. ఈ నగరం సరస్సులకు వాటిలో తేలియాడే పడవ ఇళ్ళకు ప్రసిద్ధి. ఇది కాశ్మీర్ లోయ మధ్యభాగంలో ఉంది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో శ్రీ నగర్ జిల్లా రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో జమ్ము జిల్లా ఉంది. ఇది జమ్ము కాశ్మీర్ రాష్ట్ర వేసవి రాజధానిగా ఉండేది. శీతాకాలంలో రాజధాని జమ్ముకు తరలించబడుతుంది.[2] అతిపెద్ద నగరమైన శ్రీనగర్లో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం డాల్ లేక్ ఉంది. 2011 గణాంకాలను అనుసరించి [3]
త్వరిత వాస్తవాలు శ్రీనగర్, దేశం ...
శ్రీనగర్ | |
---|---|
Coordinates: 34°05′N 74°50′E | |
దేశం | భారతదేశం |
కేంద్రపాలిత ప్రాంతం | జమ్మూ కాశ్మీరు |
ప్రధాన కార్యాలయం | శ్రీనగర్ |
Area | |
• Total | 1,979 km2 (764 sq mi) |
Population (2011) | |
• Total | 12,50,173[1] |
Time zone | UTC+05:30 |
అక్షరాస్యత | 69.41% |
Website | http://srinagar.nic.in/ |
మూసివేయి