అమరావతి (గ్రామం)
ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా, అమరావతి మండలం లోని గ్రామం / From Wikipedia, the free encyclopedia
అమరావతి ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లాలో కృష్ణా నదీ తీరానికి కుడి వైపున ఉన్న ఒక గ్రామం. ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం కూడా. ఇది సమీప పట్టణమైన గుంటూరు నుండి 32 కి. మీ. దూరంలో ఉంది. దీనికి వేల సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉండటాన పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ అమరావతి స్థూపం, పురావస్తు సంగ్రహాలయం ప్రధాన ఆకర్షణలు.కృష్ణా నదీ తీరానికి కుడి వైపున సమీప పట్టణమైన గుంటూరు నుండి 32 కి. మీ. దూరంలో ఉంది.
త్వరిత వాస్తవాలు అమరావతి (గ్రామం), దేశం ...
రెవెన్యూ గ్రామం | |
Coordinates: 16.573°N 80.358°E / 16.573; 80.358 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు జిల్లా |
మండలం | అమరావతి మండలం |
Area | |
• మొత్తం | 11.7 km2 (4.5 sq mi) |
Population (2011)[1] | |
• మొత్తం | 13,400 |
• Density | 1,100/km2 (3,000/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1083 |
Area code | +91 ( 08645 ) |
పిన్కోడ్ | 522020 |
మూసివేయి
ఈ వ్యాసం చారిత్రక అమరావతి గ్రామం గురించి. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కొరకు, అమరావతి చూడండి.