శ్రీశైల క్షేత్రం
అష్టాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, శక్తిపీఠాలలో ఒకటి / From Wikipedia, the free encyclopedia
శ్రీశైలక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల ఈ శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతుంటుంది.[1]
త్వరిత వాస్తవాలు శ్రీశైల క్షేత్రం, భౌగోళికం ...
శ్రీశైల క్షేత్రం | |
---|---|
శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి దేవస్థానం | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 16.0833°N 78.8667°E / 16.0833; 78.8667 |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల |
స్థలం | శ్రీశైలం |
సంస్కృతి | |
దైవం | మల్లికార్జునుడు (శివుడు) భ్రమరాంబ (పార్వతి) |
ముఖ్యమైన పర్వాలు | మహాశివరాత్రి,నవరాత్రి |
వాస్తుశైలి | |
దేవాలయాల సంఖ్య | 2 |
మూసివేయి