కరీంనగర్ నగరపాలక సంస్థ
తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా,కరీంనగర్ పరిపాలనను నిర్వహించే పాలకమండలి. / From Wikipedia, the free encyclopedia
కరీంనగర్ నగరపాలక సంస్థ,తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా,కరీంనగర్ పరిపాలనను నిర్వహించే ఒక స్థానిక పాలకమండలి. మునిసిపల్ కార్పొరేషన్కు మేయర్, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన సభ్యులు నాయకత్వం వహిస్తారు.1987లో కరీంనగర్కు మొదట పురపాలక సంఘం హోదా పొందింది.తరువాత దీనిని 2005 మార్చి 5 న కరీంంగర్ నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ చేశారు.
త్వరిత వాస్తవాలు కరీంనగర్ నగరపాలక సంస్థ, రకం ...
కరీంనగర్ నగరపాలక సంస్థ | |
---|---|
రకం | |
రకం | కరీంనగర్, తెలంగాణ నగరపాలక సంస్థ |
నాయకత్వం | |
వై.సునీల్రావు, టిఆర్ఎస్ | |
చల్లా స్వరూపారాణి, టిఆర్ఎస్ | |
మునిసిపల్ కమీషనర్ | ఇస్లావత్ సేవ [1] |
సీట్లు | 60 |
ఎన్నికలు | |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2020 |
మూసివేయి