జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019
భారత పార్లమెంటు చట్టం / From Wikipedia, the free encyclopedia
జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 అన్నది భారత పార్లమెంటు ఆమోదించిన ఒక చట్టం. 2019 అక్టోబర్ 31 నాటికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి జమ్మూ కాశ్మీర్, లడఖ్ అన్న రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేయాలన్న నిబంధనలు దీనిలో ఉన్నాయి.కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2019 ఆగస్టు 5న రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు. ఈ బిల్లు 2019 ఆగస్టు 5న రాజ్యసభలో, ఆగస్టు 6న లోక్సభలో ఆమోదం పొందింది.[2][3] ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు 370 అధికరణం కింద భారత రాజ్యాంగంలోని అన్ని అధికరణాలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించేలా ఇంటర్ ఆలియాను వర్తింపజేశారు. భారత పార్లమెంటు రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ చట్టాన్ని తీసుకువచ్చేలా ఈ ఘటన అవకాశమిచ్చింది.
త్వరిత వాస్తవాలు భారత పార్లమెంటు, Citation ...
జమ్ము కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 | |
---|---|
భారత పార్లమెంటు | |
2019 జూలై వరకు ఉన్న జమ్ము కాశ్మీర్ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించడానికి, దానికి సంబంధించిన అంశాలతో వ్యవహరించడానికి వీలునిచ్చే చట్టం | |
Citation | 2019లో 34వ నెంబరు చట్టం |
Enacted by | రాజ్యసభ |
Date enacted | 2019 ఆగస్టు 5 |
Enacted by | లోక్సభ |
Date enacted | 2019 ఆగస్టు 6 |
సంతకం చేసిన తేదీ | 2019 ఆగస్టు 9 |
సంతకం చేసినవారు | భారత రాష్ట్రపతి |
Date effective | 2019 అక్టోబర్ 31[1] |
Legislative history | |
Bill published on | 2019 ఆగస్టు |
Introduced by | అమిత్ షా కేంద్ర హోంమంత్రి |
Status: In force |
మూసివేయి